దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసి, దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ గణన కొనసాగుతుంది. కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబం తమ వివరాలు అందించాల్సి…
















































