కరూర్ తొక్కిసలాట బాధితులకు ఉద్యోగాలపై హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
కరూర్ తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్ ధర్మాసనం రాష్ట్ర ప్రధాన…
















































